పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నుకునే అంశంపై తెలుగుదేశం పార్టీ పెద్ద దుమారమే రేపుతోంది. దౌర్జన్యాలతో ఏకగ్రీవాలు చేసుకునేందుకు అధికార పార్టీ కుట్ర చేసిందని ఆరోపిస్తోంది. అర్ధంతరంగా ఆగిపోయిన ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల్లో ఇదే విధంగా దౌర్జన్యంగా ఏకగ్రీవాలు చేసుకున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది….
Month: January 2021
ప్రజాకోర్టులో నిమ్మగడ్డ…గెలిచారా ఓడారా!
ఆంధ్రప్రదేశ్లో అనేక వివాదాలు, మలుపులు, వాదోపవాదాల మధ్య పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో దేశ చరిత్రలో, గతంలో, ఏ రాష్ట్రంలోనూ ఇప్పటిదాకా జరగని పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. అందుకే ఈ ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు దేశ…
పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వివరంగా…!
తొలి దశ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్☞ జనవరి 29 నుంచి నామినేషన్ల స్వీకరణ☞ జనవరి 31 నామినేషన్ల దాఖలుకు తుది గడువు☞ ఫిబ్రవరి 1న నామినేషన్ల పరిశీలన☞ ఫిబ్రవరి 2న నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన☞ ఫిబ్రవరి 3న అభ్యంతరాలపై తుది నిర్ణయం☞ ఫిబ్రవరి…
పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
విజయవాడ : పంచాయతీ తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన SEC నిమ్మగడ్డ రాజ్యాంగ ఆదేశాల మేరకు సకాలంలో ఎన్నికలు నిర్వహించడం ఎన్నికల సంఘం విధి వివిధ కారణాల వల్ల ఇప్పటికే జాప్యం జరిగింది సుప్రీంకోర్టు కూడా ఎన్నికలు నిర్వహించాలని చెప్పింది రాష్ట్ర…
పవన్ స్వరం మారింది…! బిజెపికి షాక్..!!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమా పంచ్ డైలాగులతో దూకుడుగా మాట్లాడుతుంటారు. సారం కంటే రూపానికే ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడుతారు. జనాన్ని ఆలోచింపజేయడం కంటే ఆవేశపరచడం, ఆకర్షించడమే లక్ష్యంగా ఉంటుంది ఆయన ఉపన్యాసం. తిరుపతి తాజా పర్యటనలో ఇందుకు భిన్నంగా మాట్లాడారు. మతం వంటి…
అధికార పార్టీ తీరును నిరసిస్తూ టిడిపి దీక్షలు
ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి రాష్ట్రంలో అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు గరిమెళ్ళ విజయ్ కుమార్ నేతృత్వంలో శుక్రవారం స్థానిక పెండ్లిమండపం వద్ద నిరసన దీక్ష…
తిరుపతి ఎన్నికలు : జనసేన శ్రేణుల్లో నిరుత్సాహం..! బిజెపిపై ఫిర్యాదుల పరంపర..! సర్దిచెప్పిన పవన్..!
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న జనసేన పార్టీ కార్యకర్తల్లో ఒక్కసారిగా నిరుత్సాహం చోటు చేసుకుంది. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తిరుపతి పర్యటన అనంతరం జనసేన శ్రేణులు నీరుగారిపోయారు. తిరుపతి ఎన్నికలకు సంబంధించి పవన్ కల్యాణ్ పార్టీ నేతలతో…
విద్యార్థుల కోసం జగన్ మరో కొత్త పథకం
అమ్మ ఒడి డబ్బులు వద్దనుకున్నవారికి ల్యాప్టాప్. 10 జిబి రామ్, 500 జిబి హార్డ్ డిస్క్ తో కూడిన రూ. 25 వేల విలువ చేసే…కంపెనీ ల్యాప్టాప్ ఇచ్చే పథకం. వచ్చే ఏడాది నుంచి అమలు. జగనన్న వసతి దీవెన లబ్ధిదారులకూ అవకాశం. ఇది…
టిటిడి ఉద్యోగుల ఇళ్ల స్థలాల సమస్యకు పరిష్కారం..!
– వడమాలపేట వద్ద 300 ఎకరాలు– 6000 మందికి స్థలాలు వచ్చే అవకాశం– సుప్రీంకోర్టులో కేసు తక్షణ పరిష్కారం కోసం చొరవ– పూర్ హోం, గోశాల, బ్రాహ్మణపట్టు లబ్ధిదారులకూ త్వరలో స్థలాలు– భూమన కురుణాకర్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి, ఛైర్మన్ సుబ్బారెడ్డి చొరవ టిటిడి…
88 కేసులు పెట్టారు…70 సార్లు అరెస్టు చేశారు : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
పోలీస్ కావాల్సిన వాడిని పొలిటీషన్ అయ్యానని ప్రభుత్వ విప్, తుడా చైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి అన్నారు. పోలీస్ వ్యవస్థతో తనకు ఆత్మీయత, అవినాభావ సంబంధం ఉందని అన్నారు. బుధవారం తిరుపతి పీఎల్ఆర్ కన్వెన్షన్ హాలులో నిర్వహించిన పోలీస్ మీట్ కు చెవిరెడ్డి…