పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నుకునే అంశంపై తెలుగుదేశం పార్టీ పెద్ద దుమారమే రేపుతోంది. దౌర్జన్యాలతో ఏకగ్రీవాలు చేసుకునేందుకు అధికార పార్టీ కుట్ర చేసిందని ఆరోపిస్తోంది. అర్ధంతరంగా ఆగిపోయిన ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల్లో ఇదే విధంగా దౌర్జన్యంగా ఏకగ్రీవాలు చేసుకున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది….
Author: Adimulam sekhar
ప్రజాకోర్టులో నిమ్మగడ్డ…గెలిచారా ఓడారా!
ఆంధ్రప్రదేశ్లో అనేక వివాదాలు, మలుపులు, వాదోపవాదాల మధ్య పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో దేశ చరిత్రలో, గతంలో, ఏ రాష్ట్రంలోనూ ఇప్పటిదాకా జరగని పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. అందుకే ఈ ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు దేశ…
తిరుపతి ఎన్నికలు : జనసేన శ్రేణుల్లో నిరుత్సాహం..! బిజెపిపై ఫిర్యాదుల పరంపర..! సర్దిచెప్పిన పవన్..!
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న జనసేన పార్టీ కార్యకర్తల్లో ఒక్కసారిగా నిరుత్సాహం చోటు చేసుకుంది. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తిరుపతి పర్యటన అనంతరం జనసేన శ్రేణులు నీరుగారిపోయారు. తిరుపతి ఎన్నికలకు సంబంధించి పవన్ కల్యాణ్ పార్టీ నేతలతో…